18, అక్టోబర్ 2014, శనివారం
అమెరికా సైనిక జోక్యపు విషవలయం
గుప్పెడు మంది గుత్తాధిపత్యం
దేశం వృద్ధి రేటు ఉరకలెత్తుతున్నప్పుడే కాదు, పతనమైనప్పుడు కూడా అపర
కుబేరుల వద్ద సంపద పోగుపడుతూనే ఉంది. ఒక వైపు రోజుకు రూ.20 కూడా ఆదాయం లేని
అభాగ్యులు 77 శాతం మంది ఉంటే ఇంకోవైపు గుప్పెడు మంది కుబేరులు జిడిపిలో 50
శాతం సంపదను గుప్పెట్టో పెట్టుకుని కులుకుతున్నారు. ప్రపంచంలో అత్యంత
సంపన్నుడిగా మెక్సికోకు చెందిన కార్ల్ నస్లిమ్ ఫోర్బ్స్ జాబితాకెక్కితే,
ముంబయిలో నాలుగు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో 27 అంతస్తుల ఆకాశ
హర్మ్యాలతో ప్రపంచంలోనే అతి పెద్ద భవంతి
నల్లధనుల గుట్టు విప్పలేం!
- సుప్రీం కోర్టుకు స్పష్టం చేసిన మోడీ సర్కార్- ఎన్నికల హామీపై బిజెపి పిల్లిమొగ్గలు
న్యూఢిల్లీ: నల్ల ధనంపై బిజెపి బండారం బయటపడింది. తమకు అధికారమిస్తే నల్లధనుల అంతుచూస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. గద్దెనెక్కిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కింది. నల్లధనుల పేర్లు బయటపెట్టలేమని ఇప్పుడు మాట మార్చింది. ఎన్నికల ముందు ఒక మాట, తరువాత ఒక మాట మాట్లాడడం బిజెపికే చెల్లింది.. స్విస్ బ్యాంకులోను, ఇతర పన్ను ఎగవేత
ఒక వైపు ఆహారం వృథా... మరో వైపు ఆకలి చావులు

13, అక్టోబర్ 2014, సోమవారం
దళిత - బహుజన పత్రికపై దాడి

హాంకాంగ్ నిరసనలకు అమెరికా ఆజ్యం - చైనా విమర్శ
బీజింగ్ :
ప్రజాస్వామ్య సంస్కరణల పేరుతో హాంకాంగ్లో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలకు
అమెరికా ఆజ్యం పోస్తోందని చైనా విమర్శించింది. వీటి వెనుక వాషింగ్టన్కు
చెందిన నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఇడి) అనే స్వచ్ఛంద సంస్థ
ప్రమేయం వుందని చైనా అధికార పత్రిక వెల్లడించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ
పేరుతో విదేశీ ప్రభుత్వాలను కూలదోసే అమెరికా కుట్రలో భాగంగానే ఈ ప్రదర్శనలు
జరుగుతున్నాయని విమర్శించింది. ఈ ఆందోళనలపై విద్యార్ధులను
రెచ్చగొట్టేందుకు, వారితో చర్చించేందుకు ఎన్ఇడి డైరెక్టర్ లూసియా గ్రీవ్
కొద్ది నెలల
ఘన విజయ పథంలో ఇవో మొరేల్స్
బ్రెజిల్ గవర్నర్గా కమ్యూనిస్టు
గత ఆదివారం నాడు జరిగిన బ్రెజిల్ ఎన్నికలలో తొలిసారిగా 27 రాష్ట్రాలకు
గాను ఒక చోట కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఫ్లావియో దినో గవర్నర్గా
ఎన్నికయ్యాడు. పదిహేను సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన 45 సంవత్సరాల
ఫ్లావియో ఉద్యోగానికి రాజీనామా చేసి 2006లో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు.
బ్రెజిల్ నియంతల పాలనలో కమ్యూనిస్టుగా ఉన్నందుకు ఆయన తండ్రి 32 సంవత్సరాల
పాటు జైలులో ఉన్నారు. ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ పది హేడు రాష్ట్రాల
అసెంబ్లీలలో 25 స్థానాలను, పార్లమెంట్లో తొమ్మిది రాష్ట్రాల నుంచి పది
స్థానాలను గెలుచుకుంది. వామపక్ష వర్కర్స్ పార్టీ నాయకురాలు దిల్మా రౌసెఫ్
రెండవ సారి అధ్యక్ష పదవికి పోటీ పడుతూ మొదటి స్థానంలో ఉన్న విషయం
తెలిసిందే. ఈ నెల 26 తుది విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమెకు కమ్యూనిస్టు
పార్టీ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.ఫెర్గూసన్ కమ్యూనిస్టులపై అక్కసు
పేదరికపుటంచుల్లో అమెరికన్ కుటుంబాలు

లేబుళ్లు:
అంతర్జాతీయం,
జాతీయం,
ప్రాంతీయం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
